రచనారంభంలో ఉదయకాలం శక్తిని ఇస్తుంది. మేలుకొన్న మనసుతో మనిషి చలనమే ప్రయాణం.మానవ ప్రస్థానంలో నిర్వహిస్తున్న ఈ పాత్ర అయినా విస్మరించలేము. ఒంటరితనం నుండి తోడుగా, ఆ పై సమాజమనే గుంపుగా అవతరించి, ఆవిష్కరించి నేడు నాగరిక దశకు చేరుకుంది. నేడున్న మార్పు ఒక్కనాటితో అంతమయ్యేది కాదు. ఒక్కరోజులో ద్వంశం అయ్యేది కాదు. ఒక తరం తర్వాత మరో తరం, ఒక యుగం తర్వాత మరో యుగం, అడుగు పెడుతూనే ఉంటుంది. మనుషులు సమాజాన్ని అనుసరిస్తూ పోతుంటారు. కాని విలువలు మాత్రం అవే. వాటికి అనుసరణ ఉండదు. పుట్టుకతో రావాల్సిందే.!
Monday, April 30, 2012
శైలి: నేటి తరానికి నిలువుటద్దం "కోడిగొట్టరాని చిరుదీపాల...
No comments:
Post a Comment